ఎమిరేట్స్ ప్రయాణీకులు ఖాళీగా వున్న పక్క సీటుని కొనుగోలు చేసే అవకాశం
- March 01, 2021దుబాయ్:ఎకానమీ క్లాస్లో ప్రయాణించే ఎమిరేట్స్ ప్రయాణీకులు, తమ పక్కనున్న ఖాళీ సీట్ని కూడా కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు.తద్వారా మరింత సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలు కలగనుంది.ఎకానమీ క్లాస్ వినియోగదారులందరికీ ఈ అవకాశం వుంటుందని ఎమిరేట్స్ వెల్లడించింది.ఎయిర్ పోర్టు చెక్ ఇన్ కౌంటర్ వద్ద విమానం బయల్దేరడానికి కొద్ది సమయం ముందు మాత్రమే వీటిని కొనుగోలు చేయడానికి వీలవుతుంది. 200 దిర్హాముల నుంచి 600 దిర్హాముల వరకు ఈ సీట్ల ధరలు వుంటాయి. పన్నులు అదనం.ఒక వరుసలో అత్యధికంగా మూడు సీట్లను పొందే అవకాశం వుంటుంది.చిన్న పిల్లలతో వెళ్ళే తల్లిదండ్రులు అలాగే భార్యా భర్తలకు, కరోనా నేపథ్యంలో అదనపు సౌకర్యం, భద్రత కోసం చూసేవారు ఈ వెసులుబాటుని వినియోగించుకోవచ్చు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..