సైడ్ పార్కింగ్ మీటర్ల పునఃప్రారంభం
- March 01, 2021
కువైట్ సిటీ:కువైట్ మునిసిపాలిటీ, సైడ్ వెహికిల్స్ పార్కింగ్కి సంబంధించి మీటర్ల విధానాన్ని తిరిగి ప్రారంభించాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి విజ్ఞప్తి చేసింది.సైడ్ కార్ పార్క్కి సంబంధించి వర్టికల్ మీటర్లు చాలావరకు డ్యామేజ్ అయినట్లు అధికారులు చెబుతున్నారు.ఈ కారణంగా వాహనాల యజమానులు పరిమిత సమయం కంటే ఎక్కువ సమయం షాప్స్ వద్ద వాహనాల్ని నిలుపుదల చేస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా.పాడైపోయిన మీటర్లను బాగు చేయించడం, అవసరమైన చోట్ల కొత్తవి ఏర్పాటు చేయడం వంటివాటిపై మినిస్ట్రీకి విజ్ఞప్తి చేసింది మునిసిపాలిటీ. కువైట్ సిటీలోని అల్ సల్హియా మరియు ఫహాద్ అల్ సలెం స్ట్రీట్ సహా మరికొన్ని చోట్ల ఈ చర్యలు చేపట్టాల్సి వుంది.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









