మాజీ భార్యపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడు
- March 02, 2021మనామా:తన మాజీ భార్యపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు ఓ నిందితుడు. గతంలో ఈ వ్యక్తిపై కేసులు నమోదయ్యాయి. బాధితురాలికి ఇద్దరు చిన్నారులున్నారు. క్యాపిటల్ గవర్నరేట్లోని బాధితురాలి ఇంట్లోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డ్రగ్స్ కేసులో నిందితుడిపై అభియోగాలు గతంలో మోపబడగా ఆ కేసులో 10 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలయ్యాడు. నిందితుడు, తన భార్యపై అత్యాచారానికి తెగబడగా, ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో నిందితుడు ఆమెపై యాసిడ్ పోశాడు. బాధితురాలికి యాసిడ్ కారణంగా గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల