కొత్త కోవిడ్ 19 డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభం
- March 02, 2021దోహా:లుసైల్ ప్రాంతంలో కోవిడ్ 19 డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభమయ్యింది. రిజిస్ట్రేషన్, అస్సెస్మెంట్, వ్యాక్సినేషన్ మరియు అబ్జర్వేషన్ వంటి సౌకర్యాలను ఈ కేంద్రంలో ఏర్పాటు చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఖతార్, చాలా విభిన్నంగా, సమర్థవంతంగా నిర్వహిస్తోందనీ, ఈ క్రమంలోనే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని అథారిటీస్ పేర్కొన్నాయి. డ్రైవ్ త్రూ పిసిఆర్ టెస్టింగ్ కేంద్రాలు సక్సెస్ అయ్యాయనీ, ఈ నేపథ్యంలోనే ఈ డ్రైవ్ త్రూ వ్యాక్సినేష్ కేంద్రాలకు శ్రీకారం చుట్టామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం