కొత్త కోవిడ్ 19 డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభం
- March 02, 2021దోహా:లుసైల్ ప్రాంతంలో కోవిడ్ 19 డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభమయ్యింది. రిజిస్ట్రేషన్, అస్సెస్మెంట్, వ్యాక్సినేషన్ మరియు అబ్జర్వేషన్ వంటి సౌకర్యాలను ఈ కేంద్రంలో ఏర్పాటు చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఖతార్, చాలా విభిన్నంగా, సమర్థవంతంగా నిర్వహిస్తోందనీ, ఈ క్రమంలోనే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని అథారిటీస్ పేర్కొన్నాయి. డ్రైవ్ త్రూ పిసిఆర్ టెస్టింగ్ కేంద్రాలు సక్సెస్ అయ్యాయనీ, ఈ నేపథ్యంలోనే ఈ డ్రైవ్ త్రూ వ్యాక్సినేష్ కేంద్రాలకు శ్రీకారం చుట్టామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..