హౌతీ తీవ్రవాదుల దాడి: నలుగురు పౌరులకు గాయాలు
- March 02, 2021రియాద్:హౌతీ మిలీషియా జరిపిన దాడిలో నలుగురు పౌరులకు గాయాలైనట్లు సౌదీ అరేబియా సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. సౌదీ అరేబియాలోని దక్షిణ ప్రాంతంలోని జజాన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ (జజాన్ ప్రాంతం) ప్రతినిథి కల్నల్ ముహమ్మద్ అల్ గామ్ది ఓ ప్రకటన విడుదల చేశారు. ముగ్గరు సౌదీ పౌరులు, ఇద్దరు యెమనీలు ఈ దాడిలో ఘాయపడగా వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. రెండు ఇళ్ళు ఈ ఘటనలో ధ్వంసమయ్యాయి. ఓ గ్రాసరీ స్టోర్ కూడా ధ్వంసమైంది. అరబ్ సంకీర్ణదళం హౌతీ తీవ్రవాదులతో నిత్యం పోరాడుతున్న సంగతి తెలిసింది. యెమెన్లో శాంతి కోసం సంకీర్ణ దళం పనిచేస్తోంది.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత