వాహన తనిఖీలపై రూమర్లను ఖండించిన రాయల్ ఒమన్ పోలీస్
- March 03, 2021
మస్కట్:వాహనంలో ఒకరి కంటే ఎక్కువమంది వుంటే, ఆ వాహనాన్ని ఆపి, తనిఖీలు నిర్వహించి, ఐడీలను రాయల్ ఒమన్ పోలీస్ అధికారులు చెక్ చేస్తున్నారంటూ సర్క్యులేట్ అవుతున్న రూమర్లను ఖండించింది రాయల్ ఒమన్ పోలీస్. ఈ తరహా ఆదేశాలేవీ తమకు జారీ అవలేదని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ఇలాంటి రూమర్లను ఎవరూ విశ్వసించరాదనీ, అధికారిక వేదికల నుంచే ఆయా అంశాలపై రాయల్ ఒమన్ పోలీస్ విభాగం ప్రజలకు సమాచారాన్ని అందిస్తుందని అధికారులు వివరించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!
- ఐరన్మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
- ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్ రహ్మాన్ ప్రకటన
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..









