భారత్:24×7 కరోనా వాక్సిన్.!
- March 03, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో ఇప్పుడు వ్యాక్సిన్ కనుక వేయించుకోవాలి అంటే సరిగ్గా ఇదే సమయానికి వేయించుకోవాలని ఏమీ లేదు. హాస్పిటల్ సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకునే వాళ్లు సమయాన్నిబట్టి షెడ్యూల్ ని మార్చడానికి అవకాశం ఉంది అని ప్రభుత్వం చెప్పింది. దీంతో వాక్సినేషన్ డ్రైవ్ కూడా స్పీడ్ గా అవుతుంది. వాక్సినేషన్ వేగాన్ని పెంచడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో ప్రజలు ఎప్పుడైనా వ్యాక్సిన్ ని వేయించుకోవచ్చు. 24×7 ఇక అందుబాటు లో ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ సమయాన్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!
- ఐరన్మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
- ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్ రహ్మాన్ ప్రకటన
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..









