భారత్ లో కరోనా కేసుల వివరాలు

- March 04, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.తాజాగా భారత్ లో 17,407 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,56,923కి చేరింది.ఇందులో 1,08,26,075 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,73,413 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 89 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 1,57,435కి చేరింది.భారత్ లో జనవరి 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది.ఇప్పటి వరకు మొత్తం 1,66,16,048 మందికి వ్యాక్సిన్ అందించారు.మార్చి 1 నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించింది ఇండియా. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com