భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 04, 2021_1614834339.jpg)
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.తాజాగా భారత్ లో 17,407 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,56,923కి చేరింది.ఇందులో 1,08,26,075 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,73,413 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 89 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 1,57,435కి చేరింది.భారత్ లో జనవరి 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది.ఇప్పటి వరకు మొత్తం 1,66,16,048 మందికి వ్యాక్సిన్ అందించారు.మార్చి 1 నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించింది ఇండియా.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల