ఎడ్యుకేషనల్ స్టాఫ్కి వ్యాక్సినేషన్ ప్రూఫ్ లేదా వీక్లీ కోవిడ్ 19 టెస్ట్ తప్పనిసరి
- March 04, 2021
దోహా:ఎడ్యుకేషనల్ మరియు అడ్మనిస్ట్రేటివ్ స్టాఫ్ అలాగే విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎడ్యకేషనల్ స్టాఫ్ అందరూ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ తీసుకోని పక్షంలో ప్రతి వారం తప్పనిసరిగా కోవిడ్ 19 పరీక్ష చేయించుకోవాలి.ఎతెరాజ్ స్టేటస్ - గోల్డెన్ ఫ్రేమ్ లేదా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్డు లేదా వీక్లీ కోవిడ్ 19 టెస్ట్ రిజల్ట్ని రుజువుగా చూపించి మాత్రమే ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్లోకి సిబ్బంది అడుగు పెట్టాల్సి వుంటుంది. మార్చి 21 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఒకవేళ కోవిడ్ 19 పాజిటివ్ అని తేలినా, కోవిడ్ 19 పాజిటివ్ వ్యక్తితో సన్నిహితంగా మెలిగినా ‘పే చెల్లింపు’ లేకుండా క్వారంటైన్ పీరియడ్ వుంటుంది. వ్యాక్సిన్ తీసుకోకపోవడానికి సరైన కారణం చెప్పనివారికి ఇది వర్తిస్తుంది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది మినిస్ట్రీ.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల