ఎడ్యుకేషనల్ స్టాఫ్కి వ్యాక్సినేషన్ ప్రూఫ్ లేదా వీక్లీ కోవిడ్ 19 టెస్ట్ తప్పనిసరి
- March 04, 2021
దోహా:ఎడ్యుకేషనల్ మరియు అడ్మనిస్ట్రేటివ్ స్టాఫ్ అలాగే విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎడ్యకేషనల్ స్టాఫ్ అందరూ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ తీసుకోని పక్షంలో ప్రతి వారం తప్పనిసరిగా కోవిడ్ 19 పరీక్ష చేయించుకోవాలి.ఎతెరాజ్ స్టేటస్ - గోల్డెన్ ఫ్రేమ్ లేదా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్డు లేదా వీక్లీ కోవిడ్ 19 టెస్ట్ రిజల్ట్ని రుజువుగా చూపించి మాత్రమే ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్లోకి సిబ్బంది అడుగు పెట్టాల్సి వుంటుంది. మార్చి 21 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఒకవేళ కోవిడ్ 19 పాజిటివ్ అని తేలినా, కోవిడ్ 19 పాజిటివ్ వ్యక్తితో సన్నిహితంగా మెలిగినా ‘పే చెల్లింపు’ లేకుండా క్వారంటైన్ పీరియడ్ వుంటుంది. వ్యాక్సిన్ తీసుకోకపోవడానికి సరైన కారణం చెప్పనివారికి ఇది వర్తిస్తుంది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది మినిస్ట్రీ.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







