ఎడ్యుకేషనల్ స్టాఫ్కి వ్యాక్సినేషన్ ప్రూఫ్ లేదా వీక్లీ కోవిడ్ 19 టెస్ట్ తప్పనిసరి
- March 04, 2021
దోహా:ఎడ్యుకేషనల్ మరియు అడ్మనిస్ట్రేటివ్ స్టాఫ్ అలాగే విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎడ్యకేషనల్ స్టాఫ్ అందరూ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ తీసుకోని పక్షంలో ప్రతి వారం తప్పనిసరిగా కోవిడ్ 19 పరీక్ష చేయించుకోవాలి.ఎతెరాజ్ స్టేటస్ - గోల్డెన్ ఫ్రేమ్ లేదా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్డు లేదా వీక్లీ కోవిడ్ 19 టెస్ట్ రిజల్ట్ని రుజువుగా చూపించి మాత్రమే ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్లోకి సిబ్బంది అడుగు పెట్టాల్సి వుంటుంది. మార్చి 21 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఒకవేళ కోవిడ్ 19 పాజిటివ్ అని తేలినా, కోవిడ్ 19 పాజిటివ్ వ్యక్తితో సన్నిహితంగా మెలిగినా ‘పే చెల్లింపు’ లేకుండా క్వారంటైన్ పీరియడ్ వుంటుంది. వ్యాక్సిన్ తీసుకోకపోవడానికి సరైన కారణం చెప్పనివారికి ఇది వర్తిస్తుంది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది మినిస్ట్రీ.
తాజా వార్తలు
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్షాప్..!!









