కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన 8 మందికి జైలుశిక్ష
- March 05, 2021
మస్కట్:కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 8 మందికి జైలు శిక్ష, జరిమానా విధించింది కోర్టు. భౌతిక దూరం పాటించకపోవటం, క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులో నిందితులను వేర్వేరు కోర్టులలో హజరు పరిచారు. విచారణ చేపట్టిన బాటినా, బురైమి కోర్టులు...నిందితులకు ఆరు నెలల జైలు శిక్ష, 500 రియాల్స్ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చాయి. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ సూచనలను ప్రజలు అంతా తప్పనిసరిగా పాటించాలని, లేదంటే జరిమానాతో పాటు జైలు శిక్ష ఎదుర్కొవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









