కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన 8 మందికి జైలుశిక్ష
- March 05, 2021
మస్కట్:కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 8 మందికి జైలు శిక్ష, జరిమానా విధించింది కోర్టు. భౌతిక దూరం పాటించకపోవటం, క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులో నిందితులను వేర్వేరు కోర్టులలో హజరు పరిచారు. విచారణ చేపట్టిన బాటినా, బురైమి కోర్టులు...నిందితులకు ఆరు నెలల జైలు శిక్ష, 500 రియాల్స్ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చాయి. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ సూచనలను ప్రజలు అంతా తప్పనిసరిగా పాటించాలని, లేదంటే జరిమానాతో పాటు జైలు శిక్ష ఎదుర్కొవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- లైసెన్స్ లేకుండా సేవలందిస్తే..SR2,600 ఫైన్..!!
- విడాకుల కేసులు పెరగడంపై షురా కౌన్సిల్ ఆందోళన..!!
- అలెర్ట్..ఉమ్ అల్ హౌల్ ఇంటర్చేంజ్లో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఆన్లైన్ బెగ్గింగ్ మోసాలపై దుబాయ్ పోలీసుల వార్న్..!!
- రమదాన్..ధరల పర్యవేక్షణకు ముమ్మర తనిఖీలు..!!
- కింగ్ ఫైసల్ రోడ్డులో రెండు లేన్లు మార్చి 29 వరకు మూసివేత..!!
- T20WorldCup2026: ఆస్ట్రేలియా ఇంటికే..!
- ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!









