IATA ట్రావెల్ పాస్ ట్రయల్ నిర్వహించనున్న గల్ఫ్ ఎయిర్
- March 05, 2021బహ్రెయిన్:ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఎటిఎ), గల్ఫ్ ఎయిర్తో కలిసి ఐఎటిఎ ట్రావెల్ పాస్ ట్రయల్ నిర్వహించనుంది. గల్ఫ్ ఎయిర్ ప్రయాణీకులు, డిజిటల్ పాస్పోర్టు ద్వారా తమ కోవిడ్ 19 హెల్త్ రిక్వైర్మెంట్స్ సంబంధిత విషయాలపై అర్హత పొందగలుగుతారు. తద్వారా ఏ దేశానికి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్రయాణాన్ని సులువుగా చేయగలుగుతారు. బహ్రెయిన్ నుంచి ఎంపిక చేసిన మార్గాల్లో గల్ఫ్ ఎయిర్ ప్రయాణీకులు ఈ కొత్త విధానాన్ని అనుసరిస్తారు.
తాజా వార్తలు
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్
- ఇండియా-కువైట్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సక్సెస్..!
- ఒమన్-యూఏఈ బంధం బలోపేతం.. అల్ బుసైదీ
- విద్య, ఏవియేషన్,హెల్త్ కేర్ టార్గెట్ గా సైబర్ అటాక్లు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్