IATA ట్రావెల్ పాస్ ట్రయల్ నిర్వహించనున్న గల్ఫ్ ఎయిర్
- March 05, 2021
బహ్రెయిన్:ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఎటిఎ), గల్ఫ్ ఎయిర్తో కలిసి ఐఎటిఎ ట్రావెల్ పాస్ ట్రయల్ నిర్వహించనుంది. గల్ఫ్ ఎయిర్ ప్రయాణీకులు, డిజిటల్ పాస్పోర్టు ద్వారా తమ కోవిడ్ 19 హెల్త్ రిక్వైర్మెంట్స్ సంబంధిత విషయాలపై అర్హత పొందగలుగుతారు. తద్వారా ఏ దేశానికి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్రయాణాన్ని సులువుగా చేయగలుగుతారు. బహ్రెయిన్ నుంచి ఎంపిక చేసిన మార్గాల్లో గల్ఫ్ ఎయిర్ ప్రయాణీకులు ఈ కొత్త విధానాన్ని అనుసరిస్తారు.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!