'పేపాల్'లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- March 05, 2021
డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ కీలక ప్రకటన చేసింది.ఈ ఏడాది ప్రముఖ కాలేజీల నుంచి 1000 ఇంజనీర్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు ప్రకటించింది. పేపాల్ సంస్థకు హైదరాబాద్, బెంగళూరు చెన్నైలలో డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయి.ఈ సెంటర్లలో రిక్రూట్మెంట్స్ ఉంటాయని తెలిపింది. సాప్ట్వేర్, డేటా సైన్స్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, బిజినెస్ అనలిటిక్స్ విభాగాల్లో ఇంజనీర్లను నియమించుకోనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం పేపాల్ సంస్థలో మన దేశంలో 4500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
టైడ్-హైదరాబాద్లో 300 ఉద్యోగాలు
యూకే ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్.ఈ నియామకాలను హైదరాబాద్ గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్లో రిక్రూట్ చేసుకోనున్నట్లు పేర్కొంది.మొత్తం 300 నియామకాల్లో 180 పోస్టులు ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ విభాగాల్లో ఉంటాయి. ఓ 50 మందిని గురుగ్రామ్ కేంద్రంలోని మార్కెటింగ్ విభాగంలో నియమిస్తామని పేర్కొంది. మిగిలిన వారిని వినియోగదారుల సహాయం కోసం తీసుకుంటామని వెల్లడించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి