'పేపాల్'లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- March 05, 2021డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ కీలక ప్రకటన చేసింది.ఈ ఏడాది ప్రముఖ కాలేజీల నుంచి 1000 ఇంజనీర్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు ప్రకటించింది. పేపాల్ సంస్థకు హైదరాబాద్, బెంగళూరు చెన్నైలలో డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయి.ఈ సెంటర్లలో రిక్రూట్మెంట్స్ ఉంటాయని తెలిపింది. సాప్ట్వేర్, డేటా సైన్స్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, బిజినెస్ అనలిటిక్స్ విభాగాల్లో ఇంజనీర్లను నియమించుకోనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం పేపాల్ సంస్థలో మన దేశంలో 4500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
టైడ్-హైదరాబాద్లో 300 ఉద్యోగాలు
యూకే ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్.ఈ నియామకాలను హైదరాబాద్ గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్లో రిక్రూట్ చేసుకోనున్నట్లు పేర్కొంది.మొత్తం 300 నియామకాల్లో 180 పోస్టులు ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ విభాగాల్లో ఉంటాయి. ఓ 50 మందిని గురుగ్రామ్ కేంద్రంలోని మార్కెటింగ్ విభాగంలో నియమిస్తామని పేర్కొంది. మిగిలిన వారిని వినియోగదారుల సహాయం కోసం తీసుకుంటామని వెల్లడించింది.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం