‘కర్ఫ్యూ కారణంగా రెస్టారెంట్ అమ్మకం’ బ్యానర్ల తొలగింపు
- March 06, 2021కువైట్:ఓ రెస్టారెంట్ ముందు ‘కర్ఫ్యూ కారణంగా రెస్టారెంట్ అమ్మకం’ అంటూ ఏర్పాటు చేయబడ్డ ప్రకటనని తొలగించాయి అథారిటీస్.కర్ఫ్యూలపై ప్రభుత్వ తీరు కారణంగా వచ్చిన నష్టాల వల్ల రెస్టారెంట్ అమ్మకానికి..అనేది ఆ బ్యానర్ సారాంశం.ఖైతాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కరోనా నేపథ్యంలో రెస్టారెంట్ తీవ్ర నష్టాల్లోకి వెళ్ళిపోయిందనీ,అప్పులు తీర్చడానికి రెస్టారెంట్ అమ్మకం తప్ప తనకు వేరే దారి కనిపించలేదని రెస్టారెంట్ నిర్వాహకుడు పేర్కొన్నాడు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్