ఎవరు మీలో కోటీశ్వరులు హోస్ట్ చేయనున్న ఎన్టీఆర్
- March 07, 2021గతంలో అక్కినేని నాగర్జున మీలో ఎవరు కోటీశ్వరుడు అనే కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు ఇదే షోని సరికొత్తగా ఎవరు మీలో కోటీశ్వరుడుగా మార్చి జెమినీ టీవీ ప్లాన్ చేస్తోంది.దీనికి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ ను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది. బిగ్గెస్ట్ మోస్ట్ ఎంటర్టైనింగ్ షో ఎవరు మీలో కోటీశ్వరుడు అంటూ ఓ ప్రోమో విడుదల చేస్తూ.. హోస్ట్ సీట్ లో జూనియర్ ఎన్టీఆర్ ను షాడో రూపంలో చూపించారు.తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 తర్వాత ఎన్టీఆర్..చేస్తున్న రియాలిటీ షో ఇదే కావడం విశేషం..కాగా ఇప్పటికే ఈ షోకి సంబంధించిన పలు ప్రోమోస్ షూట్ చేసినట్టు తెలుస్తుంది.
దీనిని త్రివిక్రమ్ షూట్ చేసినట్టుగా సమాచరం..ఒక్కో ఎపిసోడ్ కి గాను ఎన్టీఆర్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది.మార్చి చివరి వారంలో షో మొదలుకానునందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్