ఎవరు మీలో కోటీశ్వరులు హోస్ట్ చేయనున్న ఎన్టీఆర్
- March 07, 2021గతంలో అక్కినేని నాగర్జున మీలో ఎవరు కోటీశ్వరుడు అనే కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు ఇదే షోని సరికొత్తగా ఎవరు మీలో కోటీశ్వరుడుగా మార్చి జెమినీ టీవీ ప్లాన్ చేస్తోంది.దీనికి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ ను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది. బిగ్గెస్ట్ మోస్ట్ ఎంటర్టైనింగ్ షో ఎవరు మీలో కోటీశ్వరుడు అంటూ ఓ ప్రోమో విడుదల చేస్తూ.. హోస్ట్ సీట్ లో జూనియర్ ఎన్టీఆర్ ను షాడో రూపంలో చూపించారు.తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 తర్వాత ఎన్టీఆర్..చేస్తున్న రియాలిటీ షో ఇదే కావడం విశేషం..కాగా ఇప్పటికే ఈ షోకి సంబంధించిన పలు ప్రోమోస్ షూట్ చేసినట్టు తెలుస్తుంది.
దీనిని త్రివిక్రమ్ షూట్ చేసినట్టుగా సమాచరం..ఒక్కో ఎపిసోడ్ కి గాను ఎన్టీఆర్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది.మార్చి చివరి వారంలో షో మొదలుకానునందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్