శివరాత్రికి 3,777 స్పెషల్ బస్సులు..
- March 07, 2021అమరావతి:మహాశివరాత్రి సందర్భంగా ఏపీలోని 98 శైవక్షేత్రాలకి స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లుగా APSRTC ఓ ప్రకటనలో వెల్లడించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఈ స్పెషల్ బస్సుల్లో కూడా సాధారణ చార్జీలనే వసూలు చేయనున్నారు. అత్యధికంగా కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం, మహానంది, అహోబిలంకు 938 బస్సుల్ని నడుపుతారు. ఇక గుంటూరు జిల్లా నరసరావుపేట వద్దనున్న కోటప్పకొండకు 856 బస్సుల్ని నడుపుతున్నట్టుగా ఆర్టీసీ ఎండీ ఠాకూర్ వెల్లడించారు. అయితే బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకి మాస్క్ తప్పనిసరి అని లేనిచో బస్సుల్లోకి అనుమతించమని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..