322,000 మందికి కరోనా వ్యాక్సినేషన్

- March 09, 2021 , by Maagulf
322,000 మందికి కరోనా వ్యాక్సినేషన్

కువైట్ సిటీ:కువైట్‌లో ఇప్పటిదాకా 322,000 మందికి కరోనా వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు హెల్త్ మినిస్టర్ షేక్ డాక్టర్ బాసెల్ అల్ సబా వెల్లడించారు. ఆన్‌లైన్ విధానంలో రిజిస్టర్ చేసుకున్న పౌరులు, వలసదారులు, 65 ఏళ్ళు పైబడిన వృద్ధులు వ్యాక్సిన్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. మంత్రి మండలి సమావేశం సందర్భంగా హెల్త్ మినిస్టర్ ఈ సమాచారాన్ని అందించారు. దేశవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, చికిత్స వంటి అంశాలపైనా పూర్తిస్థాయి నివేదికను మంత్రి మండలి ముందుంచారు హెల్త్ మినిస్టర్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com