322,000 మందికి కరోనా వ్యాక్సినేషన్
- March 09, 2021
కువైట్ సిటీ:కువైట్లో ఇప్పటిదాకా 322,000 మందికి కరోనా వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు హెల్త్ మినిస్టర్ షేక్ డాక్టర్ బాసెల్ అల్ సబా వెల్లడించారు. ఆన్లైన్ విధానంలో రిజిస్టర్ చేసుకున్న పౌరులు, వలసదారులు, 65 ఏళ్ళు పైబడిన వృద్ధులు వ్యాక్సిన్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. మంత్రి మండలి సమావేశం సందర్భంగా హెల్త్ మినిస్టర్ ఈ సమాచారాన్ని అందించారు. దేశవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, చికిత్స వంటి అంశాలపైనా పూర్తిస్థాయి నివేదికను మంత్రి మండలి ముందుంచారు హెల్త్ మినిస్టర్.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!









