322,000 మందికి కరోనా వ్యాక్సినేషన్
- March 09, 2021
కువైట్ సిటీ:కువైట్లో ఇప్పటిదాకా 322,000 మందికి కరోనా వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు హెల్త్ మినిస్టర్ షేక్ డాక్టర్ బాసెల్ అల్ సబా వెల్లడించారు. ఆన్లైన్ విధానంలో రిజిస్టర్ చేసుకున్న పౌరులు, వలసదారులు, 65 ఏళ్ళు పైబడిన వృద్ధులు వ్యాక్సిన్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. మంత్రి మండలి సమావేశం సందర్భంగా హెల్త్ మినిస్టర్ ఈ సమాచారాన్ని అందించారు. దేశవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, చికిత్స వంటి అంశాలపైనా పూర్తిస్థాయి నివేదికను మంత్రి మండలి ముందుంచారు హెల్త్ మినిస్టర్.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







