322,000 మందికి కరోనా వ్యాక్సినేషన్
- March 09, 2021
కువైట్ సిటీ:కువైట్లో ఇప్పటిదాకా 322,000 మందికి కరోనా వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు హెల్త్ మినిస్టర్ షేక్ డాక్టర్ బాసెల్ అల్ సబా వెల్లడించారు. ఆన్లైన్ విధానంలో రిజిస్టర్ చేసుకున్న పౌరులు, వలసదారులు, 65 ఏళ్ళు పైబడిన వృద్ధులు వ్యాక్సిన్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. మంత్రి మండలి సమావేశం సందర్భంగా హెల్త్ మినిస్టర్ ఈ సమాచారాన్ని అందించారు. దేశవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, చికిత్స వంటి అంశాలపైనా పూర్తిస్థాయి నివేదికను మంత్రి మండలి ముందుంచారు హెల్త్ మినిస్టర్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







