వ్యాక్సిన్ తీసుకున్న వారికి క్వారంటైన్ నుంచి మినహాయింపు
- March 09, 2021
కువైట్ సిటీ:వ్యాక్సిన్ తీసుకున్న వారికి తప్పనిసరి క్వారంటైన్ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంటే వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉన్న వారు ఇకపై హోటల్ క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయంగా కోవిడ్ పరిస్థితులను ఎప్పుటికప్పుడు పరిక్షిస్తున్నామని, ఆ తర్వాతే తగిన నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే..ఇతర దేశాల నుంచి కువైట్ కు వచ్చే వాళ్లంతా వారం పాటు తమ సొంత ఖర్చులతో క్వారంటైన్ లో ఉండాలని ప్రభుత్వం నిబంధన విధించిన విషయం తెలిసిందే. అయితే..దౌత్యవేతలు, చికిత్స కోసం విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చే వారు, ఉన్నత చదువుల కోసం వెళ్లి స్వదేశానికి తిరిగొచ్చే కువైట్ యువకులకు మాత్రం తప్పనిసరి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు
- జీఎస్టీ రాయితీలపై కేంద్రం పర్యవేక్షణ
- కొత్త క్యాంపస్ ఏపీలో...12,000 కొత్త ఉద్యోగాల అవకాశాలు