వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై మరోసారి ప్రధానికి సీఎం జగన్ లేఖ
- March 09, 2021
అమరావతి:వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాకరేపుతోంది... ప్రైవేటీకరణపై కేంద్రం విధానాలను నిరసిస్తూ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు ఇలా అంతా ఆందోళనకు దిగుతున్నారు.. స్టీల్ ప్లాంట్పై కేంద్రం క్లారిటీ ఇచ్చిన తర్వాత.. నిన్నటి నుంచి ఆందోళనకు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖరాశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ సీఎం... తన నేతృత్వంలో అఖిలపక్షం, కార్మిక సంఘ నేతలను ఢిల్లీకి తీసుకొస్తానని లేఖలో పేర్కొన్నారు.దీనికోసం అపాయింట్మెంట్ ఇవ్వాల్సింది ప్రధాని మోడీని కోరారు సీఎం వైఎస్ జగన్..ఇక, స్టీల్ ప్లాంటును అభివృద్ధి బాట పట్టించే అంశంపై వివిధ ప్రత్యామ్నాయాలను కూడా తన లేఖలో ప్రధాని మోదీకి సూచించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.
తాజా వార్తలు
- ఏపీలో భారీగా పెరిగిన వాహనాల అమ్మకాలు..!
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!