వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై మరోసారి ప్రధానికి సీఎం జగన్ లేఖ
- March 09, 2021
అమరావతి:వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాకరేపుతోంది... ప్రైవేటీకరణపై కేంద్రం విధానాలను నిరసిస్తూ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు ఇలా అంతా ఆందోళనకు దిగుతున్నారు.. స్టీల్ ప్లాంట్పై కేంద్రం క్లారిటీ ఇచ్చిన తర్వాత.. నిన్నటి నుంచి ఆందోళనకు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖరాశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ సీఎం... తన నేతృత్వంలో అఖిలపక్షం, కార్మిక సంఘ నేతలను ఢిల్లీకి తీసుకొస్తానని లేఖలో పేర్కొన్నారు.దీనికోసం అపాయింట్మెంట్ ఇవ్వాల్సింది ప్రధాని మోడీని కోరారు సీఎం వైఎస్ జగన్..ఇక, స్టీల్ ప్లాంటును అభివృద్ధి బాట పట్టించే అంశంపై వివిధ ప్రత్యామ్నాయాలను కూడా తన లేఖలో ప్రధాని మోదీకి సూచించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









