కోవిడ్ 19 ఎఫెక్ట్: 8 సౌదీ మసీదుల మూసివేత
- March 09, 2021
రియాద్:సౌదీ అథారిటీస్, తాత్కాలికంగా 8 మసీదుల్ని మూడు రీజియన్లలో మూసివేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 10 మంది వర్షిపర్స్ కరోనా పాజిటివ్గా తేలడమే ఇందుకు కారణం. గడచిన 29 రోజుల్లో మొత్తం 236 మసీదుల్ని మూసివేయడం జరిగింది. వీటిల్లో 22 రి-ఓపెన్ అయ్యాయి. వాటిల్లో స్టెరిలైజేషన్ ప్రక్రియ అనంతరం పునఃప్రారంభించారు. రియాద్లో సోమవారం ఆరు మసీదుల్ని మూసివేశారు. మదీనాలో ఒకటి, తబుక్లో ఇంకోటి మూసివేయడం జరిగింది. గతంలో మూసివేసిన ఆరు మసీదుల్ని తిరిగి ప్రారంభించారు. వర్షిపర్స్ అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని కరోనా వ్యాప్తిని అరికట్టడంలో సాయపడాల్సిందిగా అథారిటీస్ కోరుతున్నాయి.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







