బహ్రెయిన్ నాయకత్వాన్ని కొనియాడిన లులు గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ అలీ
- March 09, 2021
బహ్రెయిన్:మనామాలో కొత్తగా అభివృద్ధి చేసిన దనా మాల్లో తమ కొత్త ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన లులు గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ అలీ, బహ్రెయిన్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. ప్రత్యేక సందర్భంలో తాను బహ్రెయిన్లో వుండడం గర్వకారణంగా భావిస్తున్నట్లు చెప్పారాయన. 2020లో క్లిష్ట పరిస్థితులు ఎదురైనా బహ్రెయిన్ నాయకత్వం స్థిరంగా, బాధ్యతగా వ్యవహరించిందని పేర్కొన్నారు. మెనా రీజియన్లో లులు గ్రూపు స్థిరమైన అభివృద్ధి దిశగా దూసుకెళుతోందని అన్నారు. బహ్రెయిన్లో మొత్తం 8 హైపర్ మార్కెట్లు లులు గ్రూపుకి వున్నాయి.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







