బహ్రెయిన్ నాయకత్వాన్ని కొనియాడిన లులు గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ అలీ

- March 09, 2021 , by Maagulf
బహ్రెయిన్ నాయకత్వాన్ని కొనియాడిన లులు గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ అలీ

బహ్రెయిన్:మనామాలో కొత్తగా అభివృద్ధి చేసిన దనా మాల్‌లో తమ కొత్త ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన లులు గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ అలీ, బహ్రెయిన్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. ప్రత్యేక సందర్భంలో తాను బహ్రెయిన్‌లో వుండడం గర్వకారణంగా భావిస్తున్నట్లు చెప్పారాయన. 2020లో క్లిష్ట పరిస్థితులు ఎదురైనా బహ్రెయిన్ నాయకత్వం స్థిరంగా, బాధ్యతగా వ్యవహరించిందని పేర్కొన్నారు. మెనా రీజియన్లో లులు గ్రూపు స్థిరమైన అభివృద్ధి దిశగా దూసుకెళుతోందని అన్నారు. బహ్రెయిన్‌లో మొత్తం 8 హైపర్ మార్కెట్లు లులు గ్రూపుకి వున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com