బహ్రెయిన్ నాయకత్వాన్ని కొనియాడిన లులు గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ అలీ
- March 09, 2021
బహ్రెయిన్:మనామాలో కొత్తగా అభివృద్ధి చేసిన దనా మాల్లో తమ కొత్త ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన లులు గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ అలీ, బహ్రెయిన్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. ప్రత్యేక సందర్భంలో తాను బహ్రెయిన్లో వుండడం గర్వకారణంగా భావిస్తున్నట్లు చెప్పారాయన. 2020లో క్లిష్ట పరిస్థితులు ఎదురైనా బహ్రెయిన్ నాయకత్వం స్థిరంగా, బాధ్యతగా వ్యవహరించిందని పేర్కొన్నారు. మెనా రీజియన్లో లులు గ్రూపు స్థిరమైన అభివృద్ధి దిశగా దూసుకెళుతోందని అన్నారు. బహ్రెయిన్లో మొత్తం 8 హైపర్ మార్కెట్లు లులు గ్రూపుకి వున్నాయి.
తాజా వార్తలు
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!







