ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్..
- March 10, 2021విజయవాడ:ఆంధ్రప్రదేశ్లో మునిసిపల్ ఎన్నికలు కొనసాగుతున్నాయి.పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు రాష్ట్రంలో తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రాష్ట్రంలో ఓటర్లుగా నమోదు చేసుకున్న గవర్నర్ దంపతులు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా రాజ్భవన్ సమీపంలో ఉన్న సీవీఆర్జీఎంసీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ ఈ ఎన్నికల ప్రక్రియలో ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు తమ ఓటును హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ