శ్రీవారి భక్తులకు శుభవార్త
- March 10, 2021
తిరుమల వెళ్లాలనుకునే శ్రీవారి భక్తులకు శుభవార్త. ఐఆర్సీటీసీ టూరిజం తిరుపతి టూర్ ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లైట్లో తీసుకెళ్లి శ్రీవారి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు కూడా చేస్తోంది. 2021 మార్చి 19, 26, ఏప్రిల్ 2, 9, 16, 23 తేదీల్లో ఈ టూర్ ప్రారంభం అవుతుంది. శ్రీవారి దర్శనంతో పాటు కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ ఆలయాలకు కూడా తీసుకెళ్తుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.ఇదే వెబ్సైట్లో బుకింగ్ చేయాల్సి ఉంటుంది.ఐఆర్సీటీసీ తిరుపతి టూర్ ప్యాకేజీ వివరాలు చూస్తే మొదటి రోజు ఉదయం హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కితే గంటన్నరలో తిరుపతి చేరుకుంటారు.తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కు తీసుకెళ్తారు.హోటల్లో చెక్ ఇన్ అయిన తర్వాత కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం తీసుకెళ్తారు.సాయంత్రానికి తిరిగి హోటల్కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయాలి.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







