ఏపీలో కరోనా కేసుల వివరాలు
- March 14, 2021
అమరావతి:ఏపీలో కరోనా కేసులు రోజు రోజు పెరుగుతున్నాయి.దేశంలో తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోనూ కేసులు పెరుగుతుండటం కాస్త ఆందోళన కలిగిస్తున్న విషయం. తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 298 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,91,861 కి చేరింది.ఇందులో 8,83,277 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1400 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు.దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7184కి చేరింది.గడిచిన 24 గంటల్లో ఏపీలో 164 మంది కోలుకొని డిశ్చార్జ్ కావడం విశేషం.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!