మనీ లాండరింగ్ కేసులో ఇద్దరు సౌదీలకు 28 ఏళ్ళ జైలు
- March 16, 2021
సౌదీ: మనీ లాండరింగ్ కేసులో ఇద్దరు సౌదీ జాతీయులకు 28 ఏళ్ళ జైలు శిక్ష అలాగే 13 మిలియన్ సౌదీ రియాల్స్ జరీమానా విధించింది న్యాయస్థానం. డబ్బుని విదేశాలకు స్మగుల్ చేస్తున్నట్లు నిందితులపై అభియోగాలు నిరూపించబడ్డాయి. నిందితులు కమర్షియల్ రిజిస్ట్రేషన్ ప్రారంభించి, బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేసి, వాటి ద్వారా మనీ లాండరింగ్కి పాల్పడ్డారు. అక్రమంగా విదేశీయులు ఈ రిజిస్ట్రేషన్ ద్వారా పెద్దమొత్తాల్లో డబ్బుల్ని తరలించినట్లు అధికారులు వివరించారు. మొత్తం 695 మిలియన్ సౌదీ రియాల్స్ ఇలా చేతులు మారగా, దాన్ని స్వాధీనం చేసుకోవాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం