భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 17, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి.రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న తరుణంలో కేంద్రం అప్రమత్తం అయ్యింది.అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తోంది.అదే విధంగా ఈరోజు ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కాబోతున్నారు.కరోనా కేసులు, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై ఈరోజు చర్చించబోతున్నారు. ఇక ఇదిలా ఉంటె, దేశంలో కొత్తగా 28,903 కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,14,38,734కి చేరింది.ఇందులో 1,10,45,284 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,34,406 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక ఇదిలా ఉంటె గడిచిన 24 గంటల్లో భారత్ లో 188 మంది కరోనాతో మృతి చెందారు.దీంతో ఇప్పటి వరకు భారత్ లో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,59,044కి చేరింది.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …