16 కిలోల బంగారం స్మగ్లింగ్, ముగ్గురికి జైలు
- March 18, 2021
బహ్రెయిన్:ముగ్గురు అరబ్ వ్యక్తులకు న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 16 కిలోల బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితులకు న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసింది. ఉద్దేశపూర్వకంగా దుస్తుల కింద బంగారం దాచి, దేశంలోకి స్మగుల్ చేసేందుకు నిందితులు యత్నించినట్లు విచారణలో తేలింది. కస్టమ్స్ అధికారులు, బంగారం గురించి అడగ్గా, వారు డిక్లరేషన్కి అంగీకరించలేదు. తమ వద్ద బంగారం లేదని పేర్కొన్నారు. అనంతరం వారి నుంచి బంగారాన్ని అధికారులు కనుగొన్నారు. బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అప్పీల్ చేయడానికి వీలుగా 100 బహ్రెయినీ దినార్స్ పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







