అరుణ్ జైట్లీ 2016-17 సాధారణ బడ్జెట్‌ను లోక్‌సభలో

- February 29, 2016 , by Maagulf
అరుణ్ జైట్లీ 2016-17 సాధారణ బడ్జెట్‌ను లోక్‌సభలో

 కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 సాధారణ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. భారత ఆర్థిక వ్యవస్థ బాగుందని అరంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ప్రశంసించాయని జైట్లీ తెలిపారు. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కరెంట్ అకౌంట్ లోటు తగ్గించగలిగాం. 21 నెలలుగా తాము తీసుకున్న చర్యలతో వృద్ధి రేటు పెరిగింది. సవాళ్లను అవకాశాలుగా మలచుకుంటున్నామని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com