ఇఫ్తార్ సాయిమ్ అనుమతుల్ని పునరుద్ధరించిన మక్కా
- March 18, 2021
రియాద్:మక్కా వాటరింగ్ మరియు రిలీఫ్ కమిటీ, ఇప్తార్ సాయిమ్కి సంబంధించి అనుమతుల్ని పునఃప్రారంభించినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ అనుమతులు కేవలం ప్రాంతానికి చెందిన నివాసితులకే ఇస్తున్నారు. పంపిణీ కోసం కేవలం డ్రై ఫుడ్స్ లేదా ముందస్తుగా ప్యాకేజీ చేసినవి మాత్రమే అనుమతిస్తారు. వేడి వేడి భోజనం పంపిణీ చేయాలనుకునేవారు మక్కాలోని రెసిడెన్షియల్ ప్రాంతాల్లో చేసుకోవచ్చు. వెబ్ సైట్ ద్వారా ఆసక్తిగల పార్టీలు, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







