తొలి ఆర్గనైజ్డ్ మహిళా లీగ్ ఒమన్లో ప్రారంభం
- March 20, 2021మస్కట్: మియాన్ బింట్ షిహాబ్ బిన్ తారిక్ అల్, తొలి ఆర్గనైజ్డ్ మహిళా లీగ్ ప్రారంభాన్ని స్పాన్సర్ చేశారు. ఈ మేరకు ఒమన్ ఫుట్బాల్ అసోసియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. మియాన్ బింట్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సైద్ అలాగే పలువురు మహిళలు అధికారులు (ఒమన్ ఫుట్ బాల్ అసోసియేషన్కి చెందినవారు) ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుల్తాన్ కబూస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..