ఏప్రిల్ 23న 'ప్లాన్ బి'
- March 20, 2021హైదరాబాద్:శ్రీనివాస్ రెడ్డి హీరోగా సూర్య వశిష్ట, మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్, నవీనారెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'ప్లాన్ బి'. కె.వి.రాజమహి దర్శకత్వంలో ఎవిఆర్ నిర్మించిన ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఏప్రిల్ 23న విడుదల కాబోతోంది. దర్శకుడు రాజమహి మాట్లాడుతూ, "ఆద్యంతం ఉత్కంఠం తో థ్రిల్లింగ్ అంశాలతో సాగే కథ ఇది. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కనీసం తన మొబైల్ ఫోన్ చూసే అవకాశం కూడా ఉండదు. అంత ఉత్కంఠం గా ఉంటుంది. మా చిత్రాన్ని సెన్సార్ వారు అభినందించి, యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు'' అని చెప్పారు. రాజమహికి దర్శకుడిగా ఇది తొలి చిత్రమే అయినా... చక్కగా కథను తెరపైకి ఎక్కించారని, ఆయనకు మరో రెండు సినిమాలకు ఛాన్స్ దక్కిందని నిర్మాత ఎవిఆర్ తెలిపారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు