అన్ని ముందస్తు జాగ్రత్తలతో ఇండియన్ స్కూల్స్ రీఓపెన్
- March 21, 2021ఒమన్:ఒమన్ లోని అన్ని ఇండియన్ స్కూల్ పున:ప్రారంభం కానున్నాయి. విద్యార్ధులు, టీచర్ల ఆరోగ్య భద్రతకు అన్ని సురక్షిత ప్రమాణాలను పాటిస్తూ తరగతలను ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ డాక్టర్ శివకుమార్ వెల్లడించారు. విద్య పరంగా కోవిడ్ పరిస్థితులు అధునాతన విధానాలను అవలంభించాల్సిన పద్దతులను, అవసరాన్ని నేర్పించిందని చైర్మన్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ