గుడ్ న్యూస్..అన్ని జాతీయతలకు మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసాలు
- March 21, 2021దుబాయ్: టూరిస్టులను మరియు ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడే వీసాలను ప్రకటించింది యూఏఈ ప్రభుత్వం.
దుబాయ్ రాజు, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షతన జరిగిన నేటి క్యాబినెట్ సమావేశంలో యూఏఈ యొక్క మొట్టమొదటి వర్క్ వీసా ఆమోదించబడింది. ఈ వర్చువల్ వర్క్ వీసా..ఉద్యోగి తన నియామక సంస్థ యూఏఈ లో లేనప్పటికీ..ఉద్యోగి యూఏఈ లో నివసిస్తూ తన విధి నిర్వహణ చేసుకునేందుకు దోహదపడుతుంది.
క్యాబినెట్ సమావేశంలో అన్ని జాతీయతలకు బహుళ ప్రవేశ పర్యాటక వీసా విధానాన్ని కూడా కేబినెట్ ఆమోదించింది.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్