గుడ్ న్యూస్..అన్ని జాతీయతలకు మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసాలు
- March 21, 2021
దుబాయ్: టూరిస్టులను మరియు ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడే వీసాలను ప్రకటించింది యూఏఈ ప్రభుత్వం.
దుబాయ్ రాజు, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షతన జరిగిన నేటి క్యాబినెట్ సమావేశంలో యూఏఈ యొక్క మొట్టమొదటి వర్క్ వీసా ఆమోదించబడింది. ఈ వర్చువల్ వర్క్ వీసా..ఉద్యోగి తన నియామక సంస్థ యూఏఈ లో లేనప్పటికీ..ఉద్యోగి యూఏఈ లో నివసిస్తూ తన విధి నిర్వహణ చేసుకునేందుకు దోహదపడుతుంది.

క్యాబినెట్ సమావేశంలో అన్ని జాతీయతలకు బహుళ ప్రవేశ పర్యాటక వీసా విధానాన్ని కూడా కేబినెట్ ఆమోదించింది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







