గుడ్ న్యూస్..అన్ని జాతీయతలకు మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసాలు
- March 21, 2021
దుబాయ్: టూరిస్టులను మరియు ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడే వీసాలను ప్రకటించింది యూఏఈ ప్రభుత్వం.
దుబాయ్ రాజు, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షతన జరిగిన నేటి క్యాబినెట్ సమావేశంలో యూఏఈ యొక్క మొట్టమొదటి వర్క్ వీసా ఆమోదించబడింది. ఈ వర్చువల్ వర్క్ వీసా..ఉద్యోగి తన నియామక సంస్థ యూఏఈ లో లేనప్పటికీ..ఉద్యోగి యూఏఈ లో నివసిస్తూ తన విధి నిర్వహణ చేసుకునేందుకు దోహదపడుతుంది.

క్యాబినెట్ సమావేశంలో అన్ని జాతీయతలకు బహుళ ప్రవేశ పర్యాటక వీసా విధానాన్ని కూడా కేబినెట్ ఆమోదించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







