ఇంగ్లండ్ పై టీమిండియా అరుదైన ఘనత...
- March 21, 2021
అహ్మదాబాద్:ఇంగ్లండ్పై ఆఖరి టీ20లో టీమిండియా అనేక రికార్డులు బద్దలు కొట్టింది. ఇంగ్లాండ్ తో జరిగిన 5 టీ20ల సిరీస్ లో భాగంగా నిన్న జరిగిన చివరి టీ20లో టీమ్ఇండియా 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన కోహ్లీసేన.. 3-2 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక ఇదే విజయంతో టీమ్ఇండియా.. 2016 టీ20 ప్రపంచకప్ తర్వాత ఇంగ్లాండ్ పై మూడుసార్లు పొట్టి సిరీస్ కైవసం చేసుకుంది. ఆ జట్టు పై ఈ రికార్డు నమోదు చేసిన తొలి టీమ్గా అవతరించింది భారత్. ఇంగ్లండ్ పై నిన్నటి మ్యాచ్లో భారత 224పరుగులు చేసింది. ఇంగ్లండ్ పై భారత్కు ఇదే అత్యధిక స్కోర్ కూడా. అయితే లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 188 పరుగులు మాత్రమే చేసింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







