సిత్రా మాల్ ను కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రంగా మార్చిన బహ్రెయిన్
- March 21, 2021బహ్రెయిన్:కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రొగ్రాంను మరింత ముమ్మరం చేసేందుకు అదనపు వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది బహ్రెయిన్. ఇందులో భాగంగా..మార్చి 21(ఆదివారం) నుండి సిత్రా మాల్ను పెద్ద కోవిడ్ -19 టీకా కేంద్రంగా మారుస్తున్నట్లు నేషనల్ మెడికల్ టాస్క్ఫోర్స్ ప్రకటించింది. కోవిడ్ -19 టీకా కోసం నమోదు చేసుకున్న పౌరులు, ప్రవాసీయులు సిత్రా మాల్లో ఏర్పాటు చేసిన కొత్త వ్యాక్సిన్ సెంటర్ కు హాజరుకావచ్చు. వారి అపాయింట్మెంట్ ను ఎస్ఎంఎస్ ద్వారా పంపించనున్నట్లు అధికారులు స్పష్టత ఇచ్చారు. అంతేకాదు..నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రంలో తమకు కావాల్సిన వ్యాక్సిన్ ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?