సిత్రా మాల్ ను కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రంగా మార్చిన బహ్రెయిన్
- March 21, 2021
బహ్రెయిన్:కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రొగ్రాంను మరింత ముమ్మరం చేసేందుకు అదనపు వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది బహ్రెయిన్. ఇందులో భాగంగా..మార్చి 21(ఆదివారం) నుండి సిత్రా మాల్ను పెద్ద కోవిడ్ -19 టీకా కేంద్రంగా మారుస్తున్నట్లు నేషనల్ మెడికల్ టాస్క్ఫోర్స్ ప్రకటించింది. కోవిడ్ -19 టీకా కోసం నమోదు చేసుకున్న పౌరులు, ప్రవాసీయులు సిత్రా మాల్లో ఏర్పాటు చేసిన కొత్త వ్యాక్సిన్ సెంటర్ కు హాజరుకావచ్చు. వారి అపాయింట్మెంట్ ను ఎస్ఎంఎస్ ద్వారా పంపించనున్నట్లు అధికారులు స్పష్టత ఇచ్చారు. అంతేకాదు..నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రంలో తమకు కావాల్సిన వ్యాక్సిన్ ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







