సిత్రా మాల్ ను కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రంగా మార్చిన బహ్రెయిన్
- March 21, 2021
బహ్రెయిన్:కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రొగ్రాంను మరింత ముమ్మరం చేసేందుకు అదనపు వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది బహ్రెయిన్. ఇందులో భాగంగా..మార్చి 21(ఆదివారం) నుండి సిత్రా మాల్ను పెద్ద కోవిడ్ -19 టీకా కేంద్రంగా మారుస్తున్నట్లు నేషనల్ మెడికల్ టాస్క్ఫోర్స్ ప్రకటించింది. కోవిడ్ -19 టీకా కోసం నమోదు చేసుకున్న పౌరులు, ప్రవాసీయులు సిత్రా మాల్లో ఏర్పాటు చేసిన కొత్త వ్యాక్సిన్ సెంటర్ కు హాజరుకావచ్చు. వారి అపాయింట్మెంట్ ను ఎస్ఎంఎస్ ద్వారా పంపించనున్నట్లు అధికారులు స్పష్టత ఇచ్చారు. అంతేకాదు..నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రంలో తమకు కావాల్సిన వ్యాక్సిన్ ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







