పాక్షిక నిషేధంపై పునఃసమీక్షించాలని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ని కోరిన ఎంపీ జవహర్
- March 22, 2021కువైట్:ఎంపీ హాసన్ జవహర్, పాక్షిక నిషేధంపై పునఃసమీక్షించాలని క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్ అలాగే మినిస్టర్ ఆఫ్ హెల్త్ని ఉద్దేశించి కోరినట్లు తెలుస్తోంది. పాక్షిక బ్యాన్ కొనసాగుతున్నా వైరస్ విజృంభిస్తోందనీ, కేవలం రాత్రి పూట మాత్రమే వైరస్ పెరుగుతుందనే ఆలోచన ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. 12వ గ్రేడ్ విద్యార్థులకు సంబంధించి పరీక్షల విషయమై కూడా ఎంపీ హాసన్ జవహర్ ప్రశ్నించార.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ