ఇ-బుక్ నెట్వర్క్ని ప్రారంభించనున్న ఎయిర్ పోర్టు
- March 22, 2021షార్జా:షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం, ఏప్రిల్లో ఇ-బుక్ నెట్వర్క్ని ప్రారంభించనుంది. విమానంలోకి బోర్డింగ్ అయ్యేముందు ప్రయాణీకులకు ఈ బ్రౌజింగ్ సౌకర్యం అందుబాటులో వుంటుంది. తమ స్మార్ట్ డివైజ్లలోకి డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ఈ ఏర్పాట్లు చేశారు. 21 రోజుల పాటు అవి వారికి అందుబాటులో వుంటాయి. ప్రత్యేకంగా యాప్ లేదా డేటా ప్లాన్ ఏదీ ఈ పుస్తకాల డౌన్లోడ్ కోసం అవసరం వుండదు. ఉచిత వైఫై సర్వీస్ ద్వారానే వీటిని పొందవచ్చు. ఎయిర్ పోర్టు లోపల దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో వుంటుంది.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!