ఒమన్ ప్రయాణీకులకు కొత్త క్వారంటైన్ నిబంధనల ప్రకటన
- March 23, 2021మస్కట్: సుల్తానేట్కి వచ్చే ప్రయాణీకులకు 29 మార్చి (సోమవారం) 2021 నుంచి కొత్త క్వారంటైన్ నిబంధనలు వర్తిస్తాయి. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ అథారిటీ (సిఎఎ) ఓ సర్క్యులర్ జారీ చేసింది. సహాలా ద్వారా ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ నిమిత్తం హోటళ్ళలో అకామడేషన్ తప్పక బుక్ చేసుకోవాల్సి వుంటుంది ఒమన్ వచ్చే ప్రయాణీకులు. సుప్రీం కమిటీ నిర్ణయాల మేరకు కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎప్పటికప్పుడు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది. సహాలా ద్వారా కన్ఫర్మ్డ్ టికెట్ ప్రయాణీకుడు కలిగి వున్నాడా.? లేదా.? అనేది చూసుకోవాల్సిన బాధ్యత ఎయిర్ లైన్స్ సంస్థలదే. గత సర్క్యులర్లలో పేర్కొన్న నిబంధనలు కొనసాగుతాయి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం