రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
- March 23, 2021సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలోని నఖాల్ గవర్నరేట్ పరిధిలో ఓ రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా ఇద్దరు గాయాల పాలయ్యారు. ప్రమాదం గురించిన సమాచారం అందుకోగానే ఐదు అంబులెన్స్ బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ముమ్మరం చేశాయి. రెడ్ క్రిసెంట్, సివిల్ డిఫెన్స్, హెల్త్ బృందాలు బాధితులకు సహాయాన్ని అందించాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ ముర్తాఫా గారిసన్ మసీదులో సుల్తాన్ ఈద్ ప్రార్థనలు
- సౌత్ 7వ రింగ్ రోడ్డులో అగ్నిప్రమాదం
- షార్జా విమానాశ్రయంలో ప్రయాణికులకు బహుమతులతో స్వాగతం
- పేషెంట్ భద్రతలో SSIలు కీలకం..!
- అరాఫత్.. 42.2 మిలియన్ కాల్స్, 5.61 వేల TBడేటా వినియోగం
- గోధుమ రవ్వ ధరల పెరుగుదల.. ఆహార భద్రతకు ముప్పు..!
- తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం వద్ద ప్రైవేటు సెక్యూరిటీ..
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో డిపార్చర్ గెట్ వద్ద కొత్త డ్యూటి ఫ్రీ స్టోర్
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు..!
- జూన్ 18న శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల