ఒమన్ నుంచి వెళ్ళిపోయిన 46,000 మందికి పైగా వలసదారులు
- March 23, 2021
మస్కట్: 46,000 మందికి పైగా వలస కార్మికులు ఒమన్ నుంచి వెళ్ళిపోయినట్లు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వెల్లడించింది. తమ స్టేటస్ సరిచేసుకున్న వారి సంఖ్య 65,173గా వుంటే, అందులో 46,355 మంది దేశం విడిచి వెళ్ళిపోయారని మినిస్ట్రీ పేర్కొంది. మార్చి 31తో స్టేటస్ సరిచేసుకునే గడువు ముగియనుంది. ఆ తర్వాత ఎవరైనా తమ స్టేటస్ సరిచేసుకుందామనుుంటే వీలుండదని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. గడువు తీరే లోపు తమ స్టేటస్ సరిచేసుకున్నవారు జూన్ 30 వరకు దేశం నుంచి బయటకు వెళ్ళేందుకు అవకాశం పొందుతారు.
తాజా వార్తలు
- సలాలాకు ఎతిహాద్ ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు ప్రారంభం
- APSFTVTDCకు కొత్త పాలకవర్గం నియామకం
- IPL 2026: కోహ్లీ తర్వాత గిల్.. టీ20ల్లో కొత్త రికార్డు!
- అమెరికా-క్యూబా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు..
- మే 28న బక్రీద్ సెలవు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ సాయి ప్రసాద్
- ఈద్ అల్ అధా సందర్భంగా 836 మంది ఖైదీలకు షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష
- తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఏపీ పర్యటన విజయవంతం
- సరస్వతీ అంత్య పుష్కరాల్లో గవర్నర్ దంపతుల పుణ్యస్నానం
- ఆన్లైన్లో పోస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన యూఏఈ 10 కీలక మీడియా చట్టాలు
- ఏపీలో పర్యటిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై కమిటీ









