ఒమన్ నుంచి వెళ్ళిపోయిన 46,000 మందికి పైగా వలసదారులు
- March 23, 2021
మస్కట్: 46,000 మందికి పైగా వలస కార్మికులు ఒమన్ నుంచి వెళ్ళిపోయినట్లు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వెల్లడించింది. తమ స్టేటస్ సరిచేసుకున్న వారి సంఖ్య 65,173గా వుంటే, అందులో 46,355 మంది దేశం విడిచి వెళ్ళిపోయారని మినిస్ట్రీ పేర్కొంది. మార్చి 31తో స్టేటస్ సరిచేసుకునే గడువు ముగియనుంది. ఆ తర్వాత ఎవరైనా తమ స్టేటస్ సరిచేసుకుందామనుుంటే వీలుండదని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. గడువు తీరే లోపు తమ స్టేటస్ సరిచేసుకున్నవారు జూన్ 30 వరకు దేశం నుంచి బయటకు వెళ్ళేందుకు అవకాశం పొందుతారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







