ఒమన్ నుంచి వెళ్ళిపోయిన 46,000 మందికి పైగా వలసదారులు
- March 23, 2021
మస్కట్: 46,000 మందికి పైగా వలస కార్మికులు ఒమన్ నుంచి వెళ్ళిపోయినట్లు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వెల్లడించింది. తమ స్టేటస్ సరిచేసుకున్న వారి సంఖ్య 65,173గా వుంటే, అందులో 46,355 మంది దేశం విడిచి వెళ్ళిపోయారని మినిస్ట్రీ పేర్కొంది. మార్చి 31తో స్టేటస్ సరిచేసుకునే గడువు ముగియనుంది. ఆ తర్వాత ఎవరైనా తమ స్టేటస్ సరిచేసుకుందామనుుంటే వీలుండదని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. గడువు తీరే లోపు తమ స్టేటస్ సరిచేసుకున్నవారు జూన్ 30 వరకు దేశం నుంచి బయటకు వెళ్ళేందుకు అవకాశం పొందుతారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!