భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 24, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నాయి.తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను విడుదల చేసింది.ఈ బులెటిన్ ప్రకారం, దేశంలో కొత్తగా 47,262 కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,17,34,058కి చేరింది.ఇందులో 1,12,05,160 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా,3,68,467 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో 275 మంది మృతి చెందారు.దీంతో భారత్ లోఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,60,441 కి చేరింది.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 23,907 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.డిశ్చార్జ్ కేసుల కంటే పాజిటివ్ కేసులు డబుల్ గా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
తాజా వార్తలు
- విక్రమ్ 1 దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్..జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్
- కువైట్ ఎయిర్వేస్ 13 గమ్యస్థానాలకు 35 విమాన సర్వీసులు పునఃప్రారంభం
- IPL 2026: రాజస్తాన్ పై హైదరాబాద్ ఘన విజయం
- ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్: మెట్రో నగరాలకే కాదు..విజయవాడకు పాకిన ఏఐ విప్లవం
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?









