భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 24, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నాయి.తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను విడుదల చేసింది.ఈ బులెటిన్ ప్రకారం, దేశంలో కొత్తగా 47,262 కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,17,34,058కి చేరింది.ఇందులో 1,12,05,160 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా,3,68,467 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో 275 మంది మృతి చెందారు.దీంతో భారత్ లోఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,60,441 కి చేరింది.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 23,907 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.డిశ్చార్జ్ కేసుల కంటే పాజిటివ్ కేసులు డబుల్ గా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







