వలసదారుల హైరింగ్: ఆంక్షల్ని ప్రకటించిన మినిస్ట్రీ ఆఫ్ లేబర్
- March 24, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కొన్ని ప్రొఫెషన్స్కి సంబంధించి వలసదారుల హైరింగ్ మీద ఆంక్షలు విధించింది. కేవలం ఒమన్ పౌరులకే మనీ ఎక్స్ఛేంజి హౌస్లు, మాల్స్ అలాగే కమర్సయిల్ సెంటర్లలో అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగాలు, సేల్స్, అకౌంటింగ్, స్టోర్ కీపర్స్ అలాగే క్యాషియర్ ఉద్యోగాలు కేటాయించాలని మినిస్ట్రీ స్పష్టం చేసింది. మరికొన్ని పొజిషన్స్ కూడా కేవలం ఒమన్ పౌరులకు మాత్రమే అప్పగించాలని మినిస్ట్రీ ఆదేశించింది. మినిస్టీరియల్ రిజల్యూషన్ నెంబర్ 8/2021 ప్రకారం కమర్షియల్ మరియు కన్స్యుమర్ మాల్స్ ఓనర్లు తగిన చర్యలు చేపట్టాలని, జులై 20, 2021 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రావాల్సిందేనని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- విక్రమ్ 1 దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్..జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్
- కువైట్ ఎయిర్వేస్ 13 గమ్యస్థానాలకు 35 విమాన సర్వీసులు పునఃప్రారంభం
- IPL 2026: రాజస్తాన్ పై హైదరాబాద్ ఘన విజయం
- ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్: మెట్రో నగరాలకే కాదు..విజయవాడకు పాకిన ఏఐ విప్లవం
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?









