వలసదారుల హైరింగ్: ఆంక్షల్ని ప్రకటించిన మినిస్ట్రీ ఆఫ్ లేబర్
- March 24, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కొన్ని ప్రొఫెషన్స్కి సంబంధించి వలసదారుల హైరింగ్ మీద ఆంక్షలు విధించింది. కేవలం ఒమన్ పౌరులకే మనీ ఎక్స్ఛేంజి హౌస్లు, మాల్స్ అలాగే కమర్సయిల్ సెంటర్లలో అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగాలు, సేల్స్, అకౌంటింగ్, స్టోర్ కీపర్స్ అలాగే క్యాషియర్ ఉద్యోగాలు కేటాయించాలని మినిస్ట్రీ స్పష్టం చేసింది. మరికొన్ని పొజిషన్స్ కూడా కేవలం ఒమన్ పౌరులకు మాత్రమే అప్పగించాలని మినిస్ట్రీ ఆదేశించింది. మినిస్టీరియల్ రిజల్యూషన్ నెంబర్ 8/2021 ప్రకారం కమర్షియల్ మరియు కన్స్యుమర్ మాల్స్ ఓనర్లు తగిన చర్యలు చేపట్టాలని, జులై 20, 2021 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రావాల్సిందేనని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







