కరోనా మరణాల్లో అమెరికా తరువాత బ్రెజిల్ రెండో స్థానం
- March 25, 2021
ప్రపంచాన్ని కరోనా భయపడుతూనే ఉన్నది. ఇప్పటికే కోట్లాది మంది కరోనా బారిన పడ్డారు. లక్షలాది మంది మరణిస్తున్నారు. కరోనా మహమ్మారి ఏ మాత్రం తగ్గడం లేదు. మృత్యుభయం ఇంకా వెంటాడుతూనే ఉన్నది. ఎప్పటి వరకు ఈ కరోనా తగ్గుతుంది అన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఇక ఇదిలా ఉంటే, ప్రపంచంలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్న దేశాల్లో బ్రెజిల్ కూడా ఒకటి. ఆ దేశంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా భారీగానే ఉన్నది. నిన్న ఒక్కరోజులోనే బ్రెజిల్ 3,251 మంది కరోనాతో మృతి చెందారు. అత్యధిక కేసులు, మరణాల్లో అమెరికా తరువాత బ్రెజిల్ రెండో స్థానంలో ఉన్నది.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..