ఒమన్కి వెళ్ళే ప్రయాణీకులు సలాలా ద్వారా హోటల్స్ బుక్ చేసుకోవాలి
- March 25, 2021
మస్కట్:ఒమన్కి వెళ్ళే ప్రయాణీకులు తప్పనిసరిగా హోటల్ అకామడేషన్ను సహాలా వేదికగా బుక్ చేసుకోవాలనీ, మార్చి 29 నుంచి ఈ నిబంధన ఖచ్చితంగా అమలవుతుందని లండన్లోని ఒమన్ కల్చరల్ అటాచీ వెల్లడించింది. ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్కి అంగీకరిస్తూ, ఈ నిమిత్తం హోటళ్ళను సలాలా వేదికగా బుక్ చేసుకోవాల్సి వుంటుందని ఒమనీ కల్చరల్ అటాచీ పేర్కొంది. విదేశీ దౌత్య వ్యవహారాల నిమిత్తం పనిచేసే దౌత్య వేత్తలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు లభిస్తుంది. వారి కుటుంబాలకీ, అలాగే 15 ఏళ్ళ లోబడినవారికి, 60 ఏళ్ళు పైబడినవారికి ఐసోలేషన్ నుంచి వెసులుబాటు కల్పిస్తున్నారు. పేషెంట్లకు కూడా వారి ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో వెసులుబాటు ఇస్తారు.
తాజా వార్తలు
- యూఏఈలో 100కు పైగా ఎస్ఎం అకౌంట్స్ బ్లాక్..!!
- కువైట్ బేలోకి ప్రవేశం నిషేధం..!!
- ప్రజలకు అత్యవసర అలెర్ట్ జారీ చేసిన బహ్రెయిన్..!!
- ఒమన్లో దంచికొడుతున్న ఎండలు..డాక్టర్ల హెచ్చరికలు..!!
- సౌదీ, GCC పౌరులు మే 3 వరకే అవకాశం..!!
- కార్యాలయ భద్రత, అత్యవసర సంసిద్ధత పై పీహెచ్సీసీ ప్రకటన..!!
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు









