కోవిడ్ రూల్స్ బ్రేక్..318 మందిపై కేసులు నమోదు
- March 25, 2021
ఖతార్: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 335 మందిపై చర్యలు తీసుకున్నట్లు ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉల్లంఘునుల్లో కొందర్ని హెచ్చరించి వదిలేయగా..318 మందిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కేసులు నమోదైన వారిలో ఆరుగురు భౌతిక దూరం పాటించలేదని, 11 మంది హెతీహాద్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవటం విఫలం అయ్యారని వివరించారు. కేసులు నమోదైన వారిలో ఎక్కువ మంది పబ్లిక్ ప్రాంతాల్లో ఫేస్ మాస్కులు ధరించని వారే ఉన్నారని అన్నారు. ఉల్లంఘునులు అందర్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు వెల్లడించారు. వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించి తీరాలని...ప్రతి ఒక్కరు బాధ్యయుతంగా నడుచుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై చట్టరిత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!
- నాలుగు రెట్లు పెరిగిన ఒమన్-రష్యా వాణిజ్యం..!!
- ఒమన్ తో ఇండస్ట్రియల్ సహకారంపై చర్చించిన అల్ఖోరాయెఫ్..!!
- క్రెడిట్ కార్డు నిబంధనలను కఠినతరం చేయాలని ఎంపీల ఒత్తిడి..!!
- ఖతార్లో మెరైన్ వార్నింగ్ జారీ..!!
- ఇరాక్ కొత్త ప్రధానిగా అలీ అల్-జైదీ
- శిర్డీ సాయి శతాబ్ది మహాస్తూపం వెబ్సైట్ ఆవిష్కరణ
- విద్యార్థులకు కొత్త రూల్ తీసుకొచ్చిన సీఎం రేవంత్
- యూఏఈలో 100కు పైగా ఎస్ఎం అకౌంట్స్ బ్లాక్..!!









