కోవిడ్ రూల్స్ బ్రేక్..318 మందిపై కేసులు నమోదు
- March 25, 2021
ఖతార్: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 335 మందిపై చర్యలు తీసుకున్నట్లు ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉల్లంఘునుల్లో కొందర్ని హెచ్చరించి వదిలేయగా..318 మందిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కేసులు నమోదైన వారిలో ఆరుగురు భౌతిక దూరం పాటించలేదని, 11 మంది హెతీహాద్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవటం విఫలం అయ్యారని వివరించారు. కేసులు నమోదైన వారిలో ఎక్కువ మంది పబ్లిక్ ప్రాంతాల్లో ఫేస్ మాస్కులు ధరించని వారే ఉన్నారని అన్నారు. ఉల్లంఘునులు అందర్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు వెల్లడించారు. వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించి తీరాలని...ప్రతి ఒక్కరు బాధ్యయుతంగా నడుచుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై చట్టరిత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







