భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 26, 2021న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి, గడిచిన 24 గంటల్లో భారత్ లో కొత్తగా 59,118 కేసులు నమోదయ్యాయి.దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,18,46,652కి చేరింది.ఇందులో 1,12,64,637 మంది కోలుకోగా, 4,21,066 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి.ఇక ఇదిలా ఉంటే, గడిచిన 24 గంటల్లో భారత్ లో 257 మంది కరోనాతో మృతి చెందారు.దీంతో భారత్లో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 1,60,949 కి చేరింది.గడిచిన 24 గంటల్లో భారత్లో 32,987 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కోలుకిని డిశ్చార్జ్ అయిన కేసుల కంటే పాజీటీవ్ కేసులు డబుల్ గా ఉండటం విశేషం.భారత్ లో ఇప్పటి వరకు మొత్తం 5,55,04,440 మందికి కరోనా టీకా అందించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు