రెంట్ కంట్రాక్ట్, ప్రభుత్వ స్టాంపుల ఫేకింగ్: వ్యక్తిపై విచారణ
- March 27, 2021
యూఏఈ: అరబ్ వ్యక్తి ఒకర్ని రెంట్ కాంట్రాక్టుని ఫేక్ చేసినందుకు అలాగే అధికారిక స్టాంపుల్ని ఫేక్ చేసినందుకుగాను అరెస్ట్ చేయడం జరిగింది. దుబాయ్ లో ఈ ఘటన జరిగింది. 2019 నవంబర్ 13న ఈ ఘటన జరిగింది. షార్జా ప్రభుత్వ అనుమతి పొందినట్లుగా నిందితుడు ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేశాడు. వాటర్ మరియు ఎలక్ట్రిసిటీ బిల్లుని కూడా నిందితుడు ఫేక్ చేయడం జరిగింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారినర్స్ ఎపైర్స్ వద్దకు వెళ్ళి రెసిడెన్సీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కాగా, ఉద్యోగి మరిన్ని వివరాలు అకామడేషన్ విషయమై అడిగారు. ఈ కేసులో సాక్షి అయిన ఉద్యోగి, నిందితుడు అసహనంతో ఆందోళనతో కనిపించడాన్ని గుర్తించారు. ఈ క్రమంలోనే డాక్యుమెంట్లలోని వివరాలపై అనుమానం వచ్చింది ఉద్యోగికి. దాంతో నిందితుడు తన నేరాన్ని అంగీకరించగా, వెంటనే ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు ఉద్యోగి. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం







