తనిఖీ అధికారులపై దాడులు: నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్
- March 27, 2021
రియాద్:గత ఏడాది రమదాన్ సందర్భంగా తనిఖీలకు వెళ్ళిన అధికారులపై దాడులకు పాల్పడిన నలుగురు సౌదీ పౌరులకు ఏడాది జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. గవర్నరేటులోని ఓ పెట్రోల్ స్టేషన్ లో తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులు, అధికారులపై దాడికి దిగారు. అధికారుల వాహనాలకు జరిగిన డ్యామేజీకి సంబంధించిన మొత్తం నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందిగా నిందితుల్ని ఆదేశించింది న్యాయస్థానం. పాత మక్కా రోడ్డులోని ప్రభుత్వ భూముల ఆక్రమణల్ని తొలగించేందుకు అధికారులు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







