తనిఖీ అధికారులపై దాడులు: నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్
- March 27, 2021
రియాద్:గత ఏడాది రమదాన్ సందర్భంగా తనిఖీలకు వెళ్ళిన అధికారులపై దాడులకు పాల్పడిన నలుగురు సౌదీ పౌరులకు ఏడాది జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. గవర్నరేటులోని ఓ పెట్రోల్ స్టేషన్ లో తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులు, అధికారులపై దాడికి దిగారు. అధికారుల వాహనాలకు జరిగిన డ్యామేజీకి సంబంధించిన మొత్తం నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందిగా నిందితుల్ని ఆదేశించింది న్యాయస్థానం. పాత మక్కా రోడ్డులోని ప్రభుత్వ భూముల ఆక్రమణల్ని తొలగించేందుకు అధికారులు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







