తనిఖీ అధికారులపై దాడులు: నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్
- March 27, 2021
రియాద్:గత ఏడాది రమదాన్ సందర్భంగా తనిఖీలకు వెళ్ళిన అధికారులపై దాడులకు పాల్పడిన నలుగురు సౌదీ పౌరులకు ఏడాది జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. గవర్నరేటులోని ఓ పెట్రోల్ స్టేషన్ లో తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులు, అధికారులపై దాడికి దిగారు. అధికారుల వాహనాలకు జరిగిన డ్యామేజీకి సంబంధించిన మొత్తం నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందిగా నిందితుల్ని ఆదేశించింది న్యాయస్థానం. పాత మక్కా రోడ్డులోని ప్రభుత్వ భూముల ఆక్రమణల్ని తొలగించేందుకు అధికారులు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







